VIDEO: సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం: భూమన
TPT: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన, సింహాచలం తొక్కిసలాట ఘటన, తాజాగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. జనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు.