జాబ్ మేళాకు భారీగా తరలివచ్చిన యువత

జాబ్ మేళాకు భారీగా తరలివచ్చిన యువత

KMR: దోమకొండలో కామారెడ్డి ఎంప్లాయిమెంట్ ఆఫీస్, డీఎంకే ఫోర్ట్ ట్రస్ట్, లైఫ్ ఎన్‌జీఓ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 30కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులతో ఇంటర్వ్యూలు నిర్వహించాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. బాబ్జీ జలాది, బాలప్రసాద్ దేవరగట్టు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.