ఎడ్యుటెక్ స్టడీ సెంటర్‌ను ప్రారంభించిన ఎంపీ హరీష్

ఎడ్యుటెక్ స్టడీ సెంటర్‌ను ప్రారంభించిన ఎంపీ హరీష్

కోనసీమ: పి.గన్నవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎడ్యుటెక్ స్టడీ సెంటర్‌ను అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. తమ సంస్థలో చేరే విద్యార్థులను పూర్తి స్థాయిలో తీర్చి దిద్దాలని కోరారు. భవిష్యత్తులో జిల్లాలో మరిన్ని బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.