వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

ప్రకాశం: నూతన మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హనుమంతుని పాడు ఎస్సై మాధవరావు హెచ్చరించారు. వేములపాడు రోడ్డులో శనివారం వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని ఎస్సై చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే రూ. 1000లు జరిమానా తప్పదని హెచ్చరించారు. పెండింగ్ చలానాలను వెంటనే చెల్లించాలన్నారు.