పది ఫలితాలు.. జిల్లాకు 25వ స్థానం

పది ఫలితాలు.. జిల్లాకు 25వ స్థానం

SDPT: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 14,114 మంది పరీక్షలు రాయగా 12,955 మంది పాసయ్యారు. 7,117 మంది బాలురులో 6,434 మంది, 6,997 మంది బాలికలు పరీక్ష రాయగా 6,521 మంది పాసయ్యారు. 91.79 పాస్ శాతంతో రాష్ట్రంలోనే జిల్లా 25వ స్థానంలో నిలిచింది.