విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పాణ్యం ఎమ్మెల్యే

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పాణ్యం ఎమ్మెల్యే

KRNL: ఓర్వకల్లు మండలం సోమయాజుల పల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.