అందుకే క్రీజులోకి డూప్లెసిస్

వాంఖడే స్టేడియంలో ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే టాస్ కోసం క్రీజులోకి DC రెగ్యూలర్ కెప్టెన్ అక్షర్ పటేల్ కాకుండా డూప్లెసిస్ వచ్చాడు. దీంతో అక్షర్కు బదులు డూప్లెసిస్ ఎందుకు వచ్చాడన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అక్షర్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ ఆడట్లేదు. అందుకే ఈ మ్యాచ్కు DC కెప్టెన్గా డూప్లెసిన్ వ్యహరించనున్నాడు.