మాజీ సీఎం జగన్ ను కలిసిన మాజీ స్పీకర్ తమ్మినేని

మాజీ సీఎం జగన్ ను కలిసిన మాజీ స్పీకర్ తమ్మినేని

SKLM: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను తాడేపల్లి‌లో తన నివాసంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా రాజకీయ ముఖచిత్రం పై ప్రస్తుత పరిస్థితులను జగన్ వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం పై దృష్టి సారించాలని జగన్ సూచించారు.