తప్పుడు ప్రచారాలపై పోలీసులకు ఫిర్యాదు

తప్పుడు ప్రచారాలపై పోలీసులకు ఫిర్యాదు

NLR: తనపై సోషల్ మీడియా గ్రూపుల్లో అసత్య పోస్టులు వేసి ప్రచారం చేస్తున్నారని నెల్లూరుకు చెందిన ఓ ప్రముఖ పత్రిక బ్యూర్ ఇంఛార్జ్ మస్తాన్ రెడ్డి ఆదివారం ఆరోపించారు. అభ్యంతరకరంగా నిరాధారమైన పోస్టులతో తన ప్రతిష్ఠతకు భంగం కలిగించారని వారిపై చర్యలు తీసుకోవాలని వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.