పెద్దమ్మ తల్లి ఆలయం మూసివేత

పెద్దమ్మ తల్లి ఆలయం  మూసివేత

BDK: చంద్రగ్రహణం సందర్భంగా పాల్వంచ మండలంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆలయ ఈవో రజనీకుమారి ఆదేశాల మేరకు మంగళవారం ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ తలుపులను మూసివేశారు. పెద్దమ్మ తల్లి ఆలయం తలుపులను సైతం మూసివేశారు. రేపు ఆలయంలో సంప్రోక్షణ కార్య క్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ నాగేశ్వరరావు తెలిపారు.