మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్సైకి సన్మానం

మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్సైకి సన్మానం

CTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్వేటినగరం మండల ఎస్సై తేజస్విని మేడంను జనసేన నాయకులు దుశ్యాలువతో సన్మానించారు. డా. పొన్న యుగంధర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఆమె పనితీరు, లా అండ్ ఆర్డర్ నిర్వహణను కొనియాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు, లోకేష్, రాఘవ, మాదాసి వెంకటేష్, చంద్ర మౌళి పాల్గొన్నారు.