'మృత్యుంజయ్‌'ని ఎంజాయ్‌ చేస్తారు: శ్రీ విష్ణు

'మృత్యుంజయ్‌'ని ఎంజాయ్‌ చేస్తారు: శ్రీ విష్ణు

'మృత్యుంజయ్' ప్రీమియర్ షోకి వచ్చిన వారి స్పందన చూశానని, అందరూ ఎంజాయ్ చేశారని హీరో శ్రీవిష్ణు తెలిపాడు. సిినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎంజయ్ చేస్తారని, రాజమౌళి నుంచి ఈ సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని అన్నారు. రాజమౌళి నుంచి మా సినిమా ప్రమోషన్‌ స్టార్ట్‌ అయిందన్నాడు. NTR ట్రైలర్‌ రిలీజ్‌ చేశారని, నానీ తమ మూవీ చూసి మెచ్చుకున్నారని గుర్తుచేశాడు.