పీఎం సూర్య ఘర్ లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

పీఎం సూర్య ఘర్ లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

సత్యసాయి: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 45,428 దరఖాస్తులు నమోదు కాగా, అధికంగా హిందూపూర్ డివిజన్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు 272.4 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. సబ్సిడీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో త్వరగా జమ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.