సౌకర్యాలు లేక... సేవలకు అంతరాయం
NLR: గత ప్రభుత్వంలో ఏర్పాటైన గ్రామ సచివాలయాల పేర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాలుగా మార్పులు చేశారు. మార్పులు అయితే చేశారు కానీ అక్కడ ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం జరుగుతున్న పరిస్థితి బుచ్చి మండలంలో చోటు చేసుకుంది. పట్టణంలోని 5 సచివాలయాలలో సౌకర్యాలు లేకనే ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు వస్తున్నాయి.