నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KRNL: నగరంలో నేడు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు కర్నూలు డివిజన్ ఈఈ శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. అభి వృద్ధి పనుల్లో భాగంగా సంతోష్ నగర్, శ్రీలక్ష్మి పాఠశాల, టాటా షోరూం తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని ఆయన వివరించారు.