రోడ్డు ప్రమాదం.. కార్మికుడి మృతి

రోడ్డు ప్రమాదం.. కార్మికుడి మృతి

NDL: బేతంచెర్ల డోన్ రహదారిలో రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్యాక్టరీ కార్మికుడు ప్రహ్లాద (27)చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఇవాళ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నాపరాళ్ల ఫ్యాక్టరీలో పనిచేస్తూ బేతంచెర్లకు వస్తుండగా రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయాల తీవ్రతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రహ్లాద మృతిచెందాడు.