జినాన్ గ్యాస్ వాడకంపై నేపాల్లో వివాదం

జినాన్ గ్యాస్ వాడకంపై నేపాల్లో వివాదం నెలకొంది. నలుగురు బ్రిటిష్ పర్వతారోహకులు జినాన్ పీల్చడంపై నేపాల్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. పర్వతారోహణలో జినాన్ వాడకం నేపాల్లో నిషేధం. అయినప్పటికీ పర్వతారోహకులు జివాన్ వాడినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ జినాన్ వాడటం ద్వారా పర్వతాల వద్ద గడిపే సమయం తగ్గుతుంది. తద్వారా నేపాల్ ఆదాయం తగ్గుతుంది.