VIDEO: '15న ప్రత్యేక లోక్ అదాలత్'
KMM: పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి జి.రాజగోపాల్ తెలిపార సోమవారం జిల్లా కోర్టులో న్యాయ సేవా సదన్ జరిగిన పోలీసు, బ్యాంకర్లు, చిట్ ఫండ్ ప్రతినిధులు, అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రిమినల్, ఇతర కేసులు రాజీ చేసుకోవాలనుకునే వారికి లోక్ అదాలత్ వేదికగా నిలుస్తుందన్నారు.