'ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత'

'ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత'

ELR: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇవాళ జిల్లా SP ప్రతాప్ శివ కిషోర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యల కోసం జిల్లా కార్యాలయం వరకు వచ్చి సమయం, డబ్బు వృథా చేసుకోకుండా స్థానిక ప్రభుత్వ కార్యాలయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు.