తలముడిపిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం

తలముడిపిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం

NDL: మిడుతూరు మండలం తలముడిపిలో రైతన్న మీకోసం, అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA జయసూర్య నేడు హాజరయ్యారు. PM కిసాన్ 3వ విడత నిధులు రూ.6 వేలు, రాష్ట్రం వాటా రూ.14 వేలు ఇచ్చిందని, రైతుల ఇంటికి వెళ్లి బాగోగులు తెలుసుకుని, అన్నదాత సుఖీభవ కరపత్రాలు పంపిణీ చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.