సృజన-2026లో విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

సృజన-2026లో విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

VSP: సృజన-2026 సాంకేతిక చర్చ వేదికలో విద్యార్థుల సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం దేశ భవిష్యత్తుకు కీలకమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ అన్నారు. ఆదివారం విశాఖలో ఏబీవీపీ, ఏఐసీటీటఈ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.