రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: MLA

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: MLA

ASF: పెంచికల్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యాసంగి సీజన్‌కి సంబంధించిన ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని MLA డా.పాల్వాయి హరీష్ బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధర పొందడానికి వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.