ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే రాజప్ప ఆకస్మికంగా తనిఖీ

ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే రాజప్ప ఆకస్మికంగా తనిఖీ

కాకినాడ: సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలోని ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు వంటి అంశాలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.