చలో హైదరాబాద్ జయప్రదం చేయండి: MCPIU

చలో హైదరాబాద్ జయప్రదం చేయండి: MCPIU

WGL: MCPIU పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో MCPIU జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే తన జీవిత ధ్యేయంగా తీసుకుని సర్వస్వాన్ని త్యాగం చేసిన మార్క్రిరిస్టు యోధుడు మద్దికాల ఓంకార్ అని పేర్కొన్నారు. ఈనెల 17న రవీంద్ర భారతిలో నిర్వహించే శత దినోత్సవ వేడుకలు విద్యావంతం చేయాలని కోరారు.