తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 71,208  మంది భక్తులు దర్శించుకోగా, 23,135 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా నమోదైంది.