రాయితీపై రైతులకు పశుదాణా పంపిణీ

రాయితీపై రైతులకు పశుదాణా  పంపిణీ

ATP: బుక్కరాయసముద్రం మండలాల్లో ప్రభుత్వం రాయితీతో పశుదాణా పంపిణీ చేయనున్నట్లు ఏడీఏ రత్నకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ప్రొటీన్ పశుదాణా బస్తా పూర్తి ధర రూ. 1350 ఉండగా 20 శాతం రాయితీతో పాడి రైతులకు రూ.1100 ఇస్తామన్నారు.