BREAKING: మళ్లీ టాస్‌ ఓడిన భారత్

BREAKING: మళ్లీ టాస్‌ ఓడిన భారత్

మెల్‌బోర్న్ వేదికగా కాసేపట్లో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా భారత్ మళ్లీ టాస్ ఓడింది. అయితే టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకుంది. భారత్‌: అభిషేక్‌ శర్మ, గిల్, సూర్యకుమార్‌ (C), శాంసన్, తిలక్‌ వర్మ, దూబె, అక్షర్‌ పటేల్, హర్షిత్‌ రాణా, వరుణ్‌, కుల్‌దీప్‌, బుమ్రా.