'మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలి'

'మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలి'

KNR: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం HYD నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఈఆర్‌వోలు, ఏ ఈ ఆరీలతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఓటర్ల మ్యాపింగ్‌పై సమావేశం నిర్వహించారు.