అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

JGL: జగిత్యాల పట్టణంలోని 44వ వార్డులో 10 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్తో కలిసి బుధవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ చిరంజీవి, ఏఈ చరన్, వంజరి సంఘం అధ్యక్షులు అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.