వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ

కృష్ణా: మచిలీపట్నంలో మంగళవారం వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ వో యుగంధర్ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ఇంటి వంట ఆరోగ్యానికి మంచిదని, ప్రతిరోజు వ్యాయామం చేయాలని పిలుపునిచ్చారు.