ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీని జరగనుంది. భారత్-పాక్ ఉద్రిక్తతల అనంతరం నెలకొన్న పరిస్థితులు, దేశానికి కావాల్సిన రక్షణ అవసరాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా త్వరలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.