జోగి రమేష్ నివాసాన్ని సందర్శించిన లక్ష్మీపార్వతి
NTR: ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు పెట్రోల్ బంకులతో దాడి చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని ఏపీ తెలుగు అకాడమీ మాజీ ఛైర్మన్,ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, జోగు రమేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దాడి చేసిన వాటిని శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.