ఎన్కౌంటర్లో జాడి వెంకటి మృతి

MNCL: చత్తీస్గఢ్లో జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందిన జాడి వెంకటి మృతదేహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం నివాళులర్పించారు. గత 30సంవత్సరాలుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన మృతితో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.