రష్యా చేరుకున్న కనిమొళి బృందం

రష్యా చేరుకున్న కనిమొళి బృందం

పాక్‌పై దౌత్య యుద్ధంలో భాగంగా భారత ఎంపీ బృందాల విదేశీ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీ కనిమొళి బృందం రష్యా మాస్కో చేరుకుంది. ఈ బృందం రష్యా, స్లోవేనియా, గ్రీస్, స్పెయిన్‌లో పర్యటించనుంది. మరో వైపు యూఏఈలో శ్రీకాంత్ షిండే బృందం, జపాన్‌లో సంజయ్ ఝా పర్యటిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ గురించి ఆయా దేశాలకు ఎంపీల బృందాలు వివరించనున్నాయి.