చట్టాలకు లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తుంది: ఎమ్మెల్సీ

చట్టాలకు లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తుంది: ఎమ్మెల్సీ

NLG: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయాలను గౌరవిస్తున్నాం అని TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, MLC అద్దంకి దయాకర్ అన్నారు. దీనిపై పూర్తిస్థాయి సమాచారం 4 వారాల్లో సమర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. పర్యావరణం విషయంలో జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలియజేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.