ఉయ్యూరులో నేటి కూరగాయల రేట్లు ఇవే.!

కృష్ణా: ఉయ్యురు రైతు బజార్లో సోమవారం కూరగాయల ధరలను వ్యవసాయ వాణిజ్య శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా క్యాప్సికం రూ.70, క్యారెట్ రూ.44, కీరదోస రూ.34, బీట్రూట్ రూ.33, బీర రూ.32, దొండకాయ రూ.30, వంకాయ రూ.22-30, బంగాళదుంప రూ.29, కాకరకాయ రూ.28, గోరుచిక్కుళ్లు రూ.28, పచ్చిమిర్చి రూ.37, క్యాబేజీ రూ.22, బెండకాయ రూ.16, దోసకాయ రూ.20, ఉల్లిపాయలు రూ.14గా ఉన్నాయి.