రేపు ఎంపీ పురందేశ్వరి పర్యటన వివరాలు
EG: రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి సోమవారం పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు రాజమండ్రి బిజెపి పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ జెండా ఆవిష్కరణ, 10:30 కు వాజ్పేయి విగ్రహం వరకు ర్యాలీ, సాయంత్రం 5కు కొవ్వూరు వాటర్ ట్యాంకు నుంచి విజయ విహార వరకు మన ఊరు- మన జెండా పాదయాత్ర, 6కు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యాలయం తెలిపింది.