ప్రహరి నిర్మాణానికి భూమి పూజ

ప్రహరి నిర్మాణానికి భూమి పూజ

MDK: చేగుంట మండలం చిన్న శివునూరులో రూ. 10 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. సర్పంచ్ చుంచునకోట వరలక్ష్మి, ఉప సర్పంచ్, గ్రామ పాలక వర్గ సభ్యులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.