నేడు జిల్లాలో పీజీఆర్ఎస్

నేడు జిల్లాలో పీజీఆర్ఎస్

NDL: జిల్లా కలెక్టరేట్ తో పాటుగా మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. అర్జీలు ప్రత్యక్షంగా లేదా meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చన్నారు. అర్జీ స్థితిని వెబ్‌సైట్ లేదా టోల్ ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు. PGRS ప్రజలు స్వాధీనం చేసుకోవాలని కోరారు.