మానవత్వం చాటుకున్న హెచ్ఎం

మానవత్వం చాటుకున్న హెచ్ఎం

SDP: గజ్వేల్ మండలం కొడకండ్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మల్లన్న సాగర్ కాలువలో పడి మరణించిన 8వ తరగతి విద్యార్థిని రిషిక కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా HM శ్రీశైలంతో పాటు తోటి ఉపాధ్యాయులు కలిసి రూ.18 వేలు, 50 కిలోల బియ్యం బాధిత కుటుంబానికి అందజేసారు. ఆ కుటుంబానికి ఉపాధ్యాయులు అండగా నిలవడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.