మహిళలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాలు

మహిళలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాలు

SRPT: కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మావతి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ముందస్తు జాగ్రత్తతో ప్రాణాంతకం వ్యాధులను అరికట్టవచ్చన్నారు.