జిల్లాలో నేటి మాంసం ధరలు ఎంతంటే..?
ELR: నూజివీడులో ఇవాళ మాంసం ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ. 750, చికెన్ కిలో రూ. 200 నుంచి రూ. 250, రొయ్యలు కిలో రూ. 300, చేపలు కిలో రూ. 180 నుంచి రూ. 350 గా విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఏలూరు నగరంలో మటన్ కిలో రూ. 900 చికెన్ కిలో రూ. 220 నుంచి రూ. 280, రొయ్యలు కిలో రూ. 300, చేపలు కిలో రూ. 200 లుగా విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.