జిల్లాలో మోదీ శంకుస్థాపన చేసేది ఇదే..

జిల్లాలో మోదీ శంకుస్థాపన చేసేది ఇదే..

కృష్ణా: జిల్లాలో గుల్లలమోద వద్ద ప్రతిష్టాత్మక క్షిపణి పరీక్ష కేంద్రం నిర్మాణానికి మే 2న నాంది పలకనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పునర్నిర్మాణ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో, వర్చువల్ ద్వారా భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సిద్దమయ్యారు. కృష్ణా జిల్లాకు ఇది మణిహారంలాగా మారనుంది.