ఈలప్రోలులో ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణానికి శంకుస్థాపన

ఈలప్రోలులో ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణానికి శంకుస్థాపన

NTR: పల్లెల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణంతో వైద్యసేవలు అందుబాటులోకి తేవడంతో పాటు ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలులో రూ.36 లక్షలతో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.