‘ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి’

‘ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి’

PPM: జియ్యమ్మవలస మండలంలోని రావాడ రాంభద్రపురం PHCని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఇవాళ ముస్తాబు కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి పరిశుభ్రత, సౌకర్యాలను పరిశీలించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. నిర్వహణలో నాణ్యత పెంచి అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.