నూతన బార్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

నూతన బార్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

MNCL: లక్షేట్టిపేట బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా గూడూరి గోవిందా రావు, వేల్పుల సత్యం ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి గడికొప్పుల కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం బార్ అసోసియేషన్ నూతన కమిటీ నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా వేల్పుల సత్యం, ఉపాధ్యక్షులుగా పద్మ, కోశాధికారిగా నగురు రవీందర్, సంయుక్త కార్యదర్శిగా మేదరి పాల్సన్ ఉన్నారు.