ఘనంగా ఎన్ఎస్‌యుఐ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా ఎన్ఎస్‌యుఐ ఆవిర్భావ దినోత్సవం

WNP: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి యాదన్న మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యా సంస్థల్లో అంటరానితనం, అసమతలను పెంచే పోషిస్తుందని వాటిని అడ్డకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.