భార్య మందలిచిందని భర్త ఆత్మహత్య

భార్య మందలిచిందని భర్త ఆత్మహత్య

MLG: ఏటూరునాగారం మండలం శంకరజుపల్లిలో సోమవారం దారుణం జరిగింది. ఏ పనీ చేయడంలేదని భార్య మందలిచిందని భర్త తాటి కృష్ణంరాజు(35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.