సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న పీఠాధిపతులు
MLG: తాడ్వాయి మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ దేవస్థానాన్ని ఆదివారం సంగారెడ్డి జిల్లా బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు సిద్దేశ్వర స్వామి మాట్లాడుతూ.. తల్లులకు ఆదివాసి సాంప్రదాయా ప్రకారం ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.