BREAKING: మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఇవాళ బంగారం ధరలు రెండో సారి భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరగ్గా.. మళ్లీ రూ.1,800 పెరిగి 1,23,280కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.1,100 పెరగ్గా.. మరోసారి రూ.1,650 పెరుగుదలతో రూ.1,13,000గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర స్థిరంగా రూ. 1,65,000గా ఉంది.